ముధోల్ బీజేపీ కార్యకర్తల విస్తృత స్టాయి సమావేశం

భైంసా రూరల్ అక్టోబర్ 31జనం సాక్షి

నిర్మల్ జిల్లాముదోల్ నియోజకవర్గం. భైంసా పట్టణం లోని ఎస్ ఎస్ ఫ్యాక్టరీలోని. ముధోల్ నియోజకవర్గం బిజెపి విస్తృత సాయి కార్యకర్తల సమావేశం జరిగింది ముధోల్ బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త నాకు ప్రాణం అని,ప్రతీ ఒక్కరు 30 రోజులు కష్టపడి పని చేసి ముధోల్ లొ బీజేపి జెండా ఎగురవెయ్యాలని కొరారు.
బీజేపీ గెలుపు కోసం సైనికుల్లా పని చేస్తాం అని నాయకులు,కార్యకర్తలకు సూచించారు…
ఈ కార్యక్రమంలొ జిల్లా పార్లమెంట్ ఇంచార్జి శ్రీనివాస్,జిల్లా ఇంచార్జ్ మల్లారెడ్డి.బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్ల గంగారెడ్డి, భైంసా మార్కెట్ కమిటి ఛైర్మన్ రాజేష్ బాబు,మండలాల నాయకులు,గ్రామ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గోన్నారు.