*మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సర్పంచ్*

శ్రీరంగాపురం:జులై 27(జనంసాక్షి):

శ్రీరంగాపురం మండల కేంద్రంలో బోయ బాలస్వామి మృతి చెందాడు.మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన శ్రీరంగాపురం సర్పంచ్ వినీల రాణి గారు కురుమయ్య ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ గౌడ్,బందం వెంకటేష్, రంగస్వామి నాయుడు, అంజి వాడ్ నెంబర్ మంగళ్ శీను, వెంకటేష్, బొక్కలయ్య, చంద్రయ్య డాక్టర్ కురుమన్న రాముడు పాల్గొన్నారు.

Attachments area