మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన జే.వి

మండలంలోని రావిగూడెం గ్రామానికి చెందిన ఉడుత అంజయ్య అనారోగ్యంతో బాధపడుతూ మరణించడంతో విషయం తెలుసుకున్న కొంపెల్లి సర్పంచ్ జాల వెంకన్నయాదవ్ బుదవారం మృతుడి భౌతికయానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈకార్యక్రమంలో చీకటిమామిడి సర్పంచ్ తాటికొండ సంతోసైదులుయాదవ్, జక్కలవారిగూడెం సర్పంచ్ జక్కల శీనుయాదవ్,మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి అన్వర్ తదితరు ఉన్నారు.