*మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఏవైఎస్ రాష్ట నాయకులు .

చిట్యాల13(జనంసాక్షి)ఇటీవల మరణించిన మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన పాముకుంట్ల పోచయ్య  మరణించగా వారి కుటుంబ సభ్యులను మంగళవారం ఏవైయస్ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి , ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి గటించారు. వారి కుటుంబాన్ని ఓదార్చీ జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్ల మల్లయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆరేపల్లి మల్లయ్య  మండల ఏవైఎస్ నాయకులు గుర్రం రాజమౌళి గురుకుంట్ల కిరణ్ గుర్రం తిరుపతి  ఆరేపల్లి కుమార్ ముత్యాల మొగిలి గుర్రం అశోక్  తదితరులు పాల్గొన్నారు.