మృతుల కుటుంబాలకు పరామర్శ

మృతుల కుటుంబాలకు పరామర్శ

వనపర్తి బ్యూరో నవంబర్06( జనంసాక్షి)జిల్లా కేంద్రంలోని 14 వ వార్డులో రఘు, 21 మద్దిలేట్టి , 7వ వార్డు దండు యాదగిరి లు అకాల మరణం చెందారు . విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి ఆయా వార్డుల కౌన్సిలర్లు పుట్ట పాకుల మహేష్, నక్క రాములు నాయకులతో కలిసి ఆయన మృతుల కుటుంబాలను వేరువేరుగా పరామర్శించారు. మృత దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు . మున్సిపాలిటీ చైర్మన్ గట్టు యాదవ్, ఆయా వార్డుల నాయకులు తిరుమల్ పాల్గొన్నారు.