మృతుల కుటుంబాలను పరామర్శించిన వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి

స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 14,( జనం సాక్షి): మండలంలోని తాటికొండ గ్రామంలో 6 వార్డులో   13 న మారపాక కృష్ణ, 12న మారపాక పోచమ్మ  అనారోగ్యం కారణాలతో మరణించడం జరిగింది.   విషయం తెలుసుకున్న స్టేషన్ ఘనపూర్  వైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి గ్రామంలో గల మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఇరువురు కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి 5 వేల రూపాయలు చొప్పున 10వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో  ఉపసర్పంచ్ మారపాక రాములు,వార్డు సభ్యులు మారపాక పద్మ నాగరాజు, పండుగ లక్ష్మి అశోక్, మారపక రేణుక ఎల్లస్వామి, ఎడమ లావణ్య  ర మేష్, గ్రామ పెద్దలు మారాపాక రాంచందర్, మార పాక సుధాకర్,బాణాల సమ్మయ్య,మారపాకప్రభు దాస్,మారాపాక జోజి, ఉబ్బని రాములు, యూత్ నాయకులు,మారపక యుగెందర్, మారపక సంప త్, మారపాక శ్రీధర్, మారపాక నాగరాజు, కుటుం బ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.