మైదుపల్లిలో బిఆర్ఎస్ నాయకుల ప్రచారం

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31 : మంథని మండలం మైదుపల్లి గ్రామపంచాయితీ ఒడ్డెర కాలని లో టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రతులను విడుదల చేసి గడపగడపకు టిఆర్ఎస్ మేనిఫెస్టోను అందజేసి, మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి పుట్ట మధు అని మంథని నియోజకవర్గ ఎమ్మెల్యేగా బారి మెజారిటీ తో గెలిపించాలని మండల పార్టీ ఉపాధ్యక్షులు వేల్పుల గట్టయ్య, మండల బి. సి . సెల్ అధ్యక్షుడు పెట్టేం రామస్వామి. గ్రామశాఖ అధ్యక్షుడు చేపురిషెట్టి కొమురయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు కుంట రాజమణి పోచెట్టి, పంతింగి లక్ష్మన్, అప్పని రాజయ్య, గుమ్మడి సంతు, పెద్దింటి గణేష్, కుంట దేవదాస్.కుంట కుమార్, ఉప్పు కోమిరెల్లి, మక్కల శ్రీనివాస్.మల్లేష్. జెట్టి గణేష. కుంట తిరుపతి.చెల్ల స్వామి.వల్లెపు గంగారాజు. రమేష్. దేవల్ల భూమయ్య.చెంబటి నాంచరయ్య తదితరులు పాల్గొన్నారు.