మొరిపిరాల గ్రామంలో గణేషుని దగ్గర అన్నదానం నిర్వహించిన నిమ్మల మంజుల మల్లయ్య

ఆత్మకూర్(ఎం) సెప్టెంబర్ 9 (జనంసాక్షి) మొరిపిరాల గ్రామలోని మిత్ర యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేష్ విగ్రహం దగ్గర నిమ్మల మంజూల మల్లయ్య దంపతులు పూజ కార్యక్రమము నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి మిత్ర యూత్ మండలి అధ్యక్షులు ముద్దసాని శ్రీనివాస్ గ్రామ పంచాయతీ కార్యదర్శి శేఖర్ మరియు గ్రామ ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు