మొరిపిరాల లో జాతీయ జెండా ఎగురవేసిన సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి

ఆత్మకూరు(ఎం) సెప్టెంబర్ 17 (జనంసాక్షి) మండలంలోని మొరిపిరాల గ్రామ పంచాయతీ ఆవరణలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అంబోజు శేఖర్ మాజీ సర్పంచ్ పంజాల స్వామి వార్డు సభ్యులు ముద్దసాని లక్ష్మీనారాయణ బద్దం ఇంద్రారెడ్డి ఉపాధ్యాయులు యాస పద్మారెడ్డి కరుణాకర్ అంగన్ బడి టీచర్ ముత్యం జగత్ జ్యోతి ఆశా కార్యకర్త వనజ విద్యార్థులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు