యాదయ్యకు నివాళిలు అర్పించి, ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్

దండం పల్లి గ్రామానికి కి చెందిన అల్లి యాదయ్య  అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి కుటుంబ సభ్యులకు 10000/- పదివేలు ఆర్థిక సహాయం అందించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన టి అర్ ఎస్    పార్టీ నల్గొండ టౌన్ ప్రెసిడెంట్,   అర్ కె ఎస్  ఫౌండేషన్ చైర్మన్,8 వ వార్డ్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్.

ఈ కార్యక్రమంలో అల్లి వెంకన్న బుర్ర శ్రీను ముకేర సతీష్ రసమల్ల శంకర్ ముంత గట్టు తెలుసురి శివ సుంకరబోయిన పర్వతాలు తదితరులు పాల్గొన్నారు..