రాజారం గ్రామానికి చెందిన 25 కుటుంబాలు

పాలేరు ఎమ్మెల్యే కందాళ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లోకి చేరిక.
ఖమ్మం.తిరుమలాయపాలేం (అక్టోబర్ 29) జనం సాక్షి. తిరుమలాయపాలెం మండలంలోని రాజారాం గ్రామానికి చెందిన వార్డుమెంబర్ కల్లేపెల్లి మధు,నాగరాజు,మెట్టు ప్రభాకర్,సునీల్,ఎల్లయ్య,బిక్షం,నాగరాజు,మహేష్,చంటి, మధు,రాజు,నగేష్,శివ,యుగెందర్,ఉపేందర్,రవి,మధు,కిషోర్,వీరబాబు,రాము,మెట్టు వెంకన్న,కరుణాకర్,సురేష్ ఆదివారం రోజు ఖమ్మం సాయి గణేష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో పాలేరు ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి .సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లోకి చేరారు.వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.