రిలీవింగ్కు అనుమతి లభించిన 1800 మంది ఉపాధ్యాయులు
హైదరాబాద్: ఉపాధ్యాయుల అంతర్జిల్లాల బదిలీలు ఖరారు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. 1800 మంది ఉపాధ్యాయుల రిలీవింగ్కు అనుమతి లభించింది. బదిలీ అయినవారు కొత్తస్థానాల్లో ఈనెల 24న చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.