రీపోస్టుమార్టం పై 17కు వాయిదా వేసిన మద్రాస్ హైకోర్టు…

చెన్నై:శేషాచలం ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మృదేహాలకు రీపోస్టుమార్టం పై మాద్రాస్ హైకోర్టు తీర్పును 17కు వాయిదా వేసింది. ఈనెల 17 వరకు మృతదేహాలను తిరువణ్ణామలై ఆస్పత్రికిలో భద్రపరచాలని కోర్టు సూచించింది.