రైతు ఆత్మహత్యకు, భూ సేకరణ చట్టంకు సంబంధం లేదు – వెంకయ్య..

ఢిల్లీ : రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు భూ సేకరణ చట్టానికి సంబంధం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నాడు. కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని ఆరోపించారు.