రైతు రచ్చబండ కార్యక్రమం

 జనం సాక్షి:- రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇనుము నర్వ గ్రామ పరిధిలో రైతు డిక్లరేషన్ కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కడెం పల్లి శీను ప్రతి వాడలో తిరిగి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఆయనను మక్బూల్ కాంగ్రెస్ కార్యకర్త శాలువాతో సన్మానం చేసి పూలమాల వేయడం జరిగింది అలాగే రంగాపూర్ గ్రామంలో శిథిలావస్థకు చేరిన చిన్నమ