రైతు రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యం

చందంపేట (జనం సాక్షి) జూన్ 8
వరంగల్  రైతు డిక్లరేషన్ ను ఈ రోజు నేరేడుగొమ్ము మండలంలో కచరాజుపల్లి బుగ్గతండా బచ్చపూర్ పెద్దమునిగల గ్రామాలలో రైతులతో ముఖాముఖి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు చేసే మేలును వివరించిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్ గారు ఈ సందర్బంగా బాలునాయక్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు డిక్లరేషన్ చేసిన ప్రతి ఒక అంశాలను మొదటి నెలలోనే నెరవేరుస్తామని వివరించి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి ఎం,ఏ సిరాజ్ ఖాన్ PACS చైర్మన్ జాలే నరసింహ రెడ్డి జాతీయ ఆదివాసీ కో ఆర్డినేటర్ కిషన్ నాయక్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు లోకసాని కృష్ణ మండల కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు పాప నాయక్, రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకులు డా వడ్త్య రవి నాయక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ MPTC కోతి యుగంధర్ రెడ్డి మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం వెంకటయ్య మండల కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు కేతావత్ సోమణి మండల కాంగ్రెస్ ఎస్సి సెల్అధ్యక్షులు పులికంటి సుధాకర్  జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీధర్ నాయక్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిలు రమేష్ నాయక్శి వకృష్ణణ  కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి కేతావత్ రమేష్, సర్పంచ్ కేతావత్ గణేష్ యువజన యన్ ఎస్ యు ఐ కార్యకర్తలుుఎస్సీ సెల్  మైనారిటీ సెల్ మాహిళ కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు
Attachments area