రోడ్డుపై కంకర సిమెంట్ తో గుంతలు పూడ్చివేత..

మానవత్వం చాటిన చేర్యాల సీఐ శ్రీనివాస్
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 15 : చేర్యాల పట్టణంలోని గుంతల మయంగా మారిన రోడ్లపై చేర్యాల సీఐ మంచినీళ్ల శ్రీనివాస్ సహకారంతో బుధవారం సాయంత్రం కంకర సిమెంట్ తో గుంతలను పూడ్చి వేయించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలు, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రమాదలను అరికట్టడం కోసం అంగడి బజార్ ప్రాంతంలో గుంతల మయంగా మారి దెబ్బతిన్న రోడ్లపై పూడ్చి వేయించి సేవా బావాన్ని చాటుకున్నారు.
Attachments area