రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

విశాఖ: గాజువాక మండలం అగనంపూడి వద్ద ఈ ఉదయం లారీ -ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజావార్తలు