లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైంది. బీఎస్‌ఈ-130 పాయింట్లు లాభపడి 28,600 సూచీ వద్ద, నిఫ్టీ-40 పాయింట్లు లాభపడి 8,700 సూచీ వద్ద ట్రేడ్ అవుతున్నాయి.