లారీని ఢీకొన్న పెళ్లి బృందం వ్యాన్… 11 మంది మృతి

ఛత్తీస్ ఘడ్: బాలోద్ జిల్లాలో లారీని పెళ్లి బృందం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి.