లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన పురంధేశ్వరి

విశాఖ:విశాఖ-ముంబయి లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ మద్య నడిచే కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైలును కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు.విశాఖ షిర్డీ విశాఖ-చెన్నై మద్య రావాల్సిన రైళ్లు త్వరలో పట్టాలు ఎక్కేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు.ప్రయాణికుల సదుపాయాల మెరుగుదలకు తూర్పు కోస్తా రైల్వేకు ఎక్కువ నిదులు కేటాయించేలా చూప్పారు.