లోయలో పడిన కారు: 12మంది మృతి

షిమ్లా, జనంసాక్షి: హిమాచల్‌ప్రదేశ్‌లోని చాంబ జిల్లా తల్హాని ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.