వజ్రోత్సవాల లో పాల్గొన్న కళాకారులకు ఘన సన్మానం

తొర్రూర్ 18 సెప్టెంబర్ (జనంసాక్షి )
తెలంగాణ జాతీయ సమైఖ్య వజ్రోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు కల్యాకుంట్ల చంద్రశేఖర్ రావు అదేశాలఅనుసారం.,పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకరరావు చూచినమేరకు సెప్టెంబర్ 16.17.18 తారికులలోతెలంగాణ జాతీయ సమైఖ్య వాజ్రోత్సవాలు పొలేపల్లి గ్రామములో ఘనంగా జరుపుకుంటూ తెలంగాణ సాయుధ పోరాటంలో స్వతంత్ర పొరటయేధ్యులు అన్నబతుల సుబ్బారావు.కాళానైపుణ్యామున కాళా కారులు తండ యకాంతం.తండ అంజయ్య.తండ రామస్వామి.భూతం కనకయ్య.భూతం సాలయ్య గర్లను పూలమాలలతో.శాల్వలతో సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనవారు మండల ప్రజా పరిషత్ కో-అప్షన్ సభ్యులు షేక్ అంకూస్. గ్రామసర్పంచ్ పందుల యకయ్య. గ్రామపంచాయతీ కార్యదర్శి వి.నాగార్జున. ఉపసర్పంచ్ గజి రాజు వార్డు సభ్యులు పి రామక్క.హెచ్ జానకి. TRS పార్టీ మండల కార్మిక విభాగం అధ్యక్షుడు పయ్యావుల రామూర్తి TRSపార్టీ గ్రామ కార్యదర్శి దారవత్ భాస్కర్.దారవత్ రవి గంగా వివో VOA షేక్ సఖినాబేగం వివో అధ్యక్షురాలు శీలం అండమ్మ. తండ విరేష్ అంగన్ వాడి వర్కర్లు దేవేంద్ర హెచ్ ఎల్లమ్మ ఆశావర్కర్లు పునం కవిత గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామ ముఖ్యులు పాలుగోనడం జరిగింది