వనజాక్షితో ఫోన్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు..

  • 0
    Share

హైదరాబాద్: ముసునూరు తహశీల్దార్ వనజాక్షితో ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు తహశీల్దార్ ఫోన్ లో మాట్లాడారు. ఇసుక రీచ్ గొడవపై సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇటు రెవెన్యూ ఉద్యోగులతో చర్చించి సమస్య పరిష్కరించాలని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను సీఎం ఆదేశించారు.