వరంగల్ 38వ డివిజన్ లో పట్టణ ప్రగతి -కార్పొరేటర్ భైరబోయిన ఉమా -దామోదర్ యాదవ్

 వరంగల్ మహా నగరంలోని 38వ డివిజన్ లో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమం కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు .ఖిలా వరంగల్ మధ్యకోటలో ,మిషన్ భగీరథ పైపులైను , రిస్టోరేషన్  సమస్యలు ,డ్రైనేజ్ సమస్యలు మరియు కరెంటు స్తంభాలు , మరియు వాటర్ సమస్యల పరిశీలన   అదేవిధంగా   ప్రజలనుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించి అనంతరం “”పట్టణ ప్రగతి “”నిధుల నుండి త్వరగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను కార్పొరేటర్ ఉమా దామోదర్ యాదవ్  అదేశించడం జరిగింది. ప్రతి వాడలో తిరుగుతూ ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగినది. మిషన్ భగీరథ వాటర్ సమస్య, శానిటేషన్ పై ప్రజలు వివరించడం జరిగినది. వెంటనే సమస్యలపై కార్పొరేటర్ అధికారులను  సమస్య ను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమం లో పట్టణ ప్రగతి నోడల్ ఆఫీసర్ నరేందర్. డివిజన్ ఇంచార్జి శేఖర్, కాసుల ప్రతాప్, ముప్ప మధు,రావుల రాజేష్, తోటకూరి నర్సయ్య,పోశాల సారంగపాణి బొల్లం కార్తీక్, జిర్రా సురేష్, తోట రుక్మయ్య, ఆకుల చందర్, అనుమాస్ సత్యం ,బండి శోభ, మిట్టపెల్లి కృష్ణవేణి, ఇనుముల సుజాత, పిట్టా రమాదేవి, బండి కవిత, పోశాల అరుణ,పొన్నం శ్రీలత,భైరబోయిన మంజుల,గద్దల దయాకర్, జవాన్ కుమారస్వామి, లైన్మెన్ నాగరాజ్, ఎలక్రిసిటీ లైన్ మెన్  రఘు,   జూలూరి శ్రవణ్, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.*
Attachments area