విదర్భలో పర్యటించనున్న రాహుల్..

ఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదర్భలో పర్యటించనున్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను కలువనున్నారు.