విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేసిన విద్య కమిటీ చైర్మన్ చంద్రశేఖర్

ముస్తాబాద్ ఆగస్టు 17 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాం అందించిన విద్య కమిటీ చైర్మన్ కొల్లూరు చంద్రశేఖర్ ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రైవేట్ విద్య కంటే ప్రభుత్వ విద్యనే బాగుంది యొక్క పాఠశాలను మరింత అభివృద్ధి చేసి ప్రధానోపాధ్యాయులకు విద్య కమిటీ పేరెంట్స్ సహకారం అందించాలని కోరారు ఈ పాఠశాలకు మరిన్ని అదనపు గదులు ఏర్పాటు చేసి పిల్లలకు ఆటస్థలం ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కైలాసం శ్రీనివాస్ రాజు విద్యార్థులు పాల్గొన్నారు