విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

బషీరాబాద్ ఆగస్టు 31 (జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో బుధవారం రోజున ఎంపిపియస్ తౌర్య నాయక్ తాండాలో ప్రధాన ఉపాధ్యాయులు కే.బిచ్చపతి ఆధ్వర్యంలో పాఠశాల  విద్యార్థులకు బ్యాంక్ ఎంప్లాయిస్ యన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగదీశ్వర్ మరియు వారి సభ్యులు శివకుమార్ కలిసి పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు,పలకలు, టేబుల్స్ బుక్స్, స్కేల్స్ మరియు పెన్సిల్స్ కనుక పంపిణీ చేశారు.