విద్యార్థుల ఆటాపాటలు

చిల్కూరు: మండలంలోని ఆచార్యులగూడెం  ప్రాథమిక పాఠశాల విద్యార్థులు  ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు . విద్యార్థులు తమ ఆటపాటలతో తోటి విద్యార్థులను అలరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నాగిరెడ్డి, ఎంఈవో శశిధర్‌రావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.