విద్యాసంస్థల బంద్ విజయవంతం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ యాచారం మండలంలోని అన్ని గ్రామాల్లో  గ్రామ శాఖ అధ్యక్షుల అధ్యర్యం లో విద్యాసంస్థలు బంద్ సంపూర్ణంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజస్థాన్లోని సరస్వతి శిశు మందిర్ మూడో తరగతి చదువుతున్నా వల్ల మృతి చెందిన ఇంద్ర కుమార్ ముత్తు లపై నరేంద్ర మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం టీచర్ చైల్  సింగ్ ను చట్టపరంగా శిక్షించాలని  అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింతుల్ల సాయిలు జిల్లా కార్యదర్శి సిద్దాపురం శ్రీకాంత్ మండల ఇన్చార్జి కొమ్ము మహేష్ మాజీ అధ్యక్షుడు జోగు అంజయ్య మస్కు యాదగిరి సీనియర్ నాయకులు యంజాల యాదయ్య, పంది సుధాకర్, యంజాల వెంకటేష్ ,ఆనంద్, వంశీ, రాకేష్ పంది భరత్,యాంజల వంశీ,  యాచారం గ్రామ శాఖ అధ్యక్షుడు ములీ  మహేష్ నందివనపర్తి గ్రామ శాఖ అధ్యక్షులు యంజాల చంద్రకాంత్, కందికంటి ఆనంద్, సంజీవ ,గోల్కొండ ప్రసాద్ మస్కు అశోక్ మస్కు ఆనంద్ జోగు మహేష్ ,గణేష్ ,జోగు వంశీ ,తదితరులు పాల్గొన్నా