విద్యుత్ షాక్ తో మహిళా మృతి

జనం సాక్షి ఎల్కతుర్తి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఎల్ మమత 35 వయసు విద్యుత్ షాక్ తో మృతి చెందారు బంధువులు గెలిపిన వివరాల ప్రకారం మూడు నాలుగు రోజుల క్రితం గ్రామంలో పిడుగుపాటుకు టీవీలు కరాబయ్యి ధ్యానం నుండి రిటన్ కరెంటు ఇంట్లో గోడలకు పాకి ఉతికిన బట్టలు అరవేస్తుండగా వైరు కు. రిటన్ కరెంటు పాస్ అయ్యి షాకు కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు మృతురాలికి ఒక కొడుకు ఒక కుమార్తె ఉన్నారు మృతురాలి భర్త ఉపాధి కొరకు దుబాయ్ వెళ్లారు
Attachments area