విపణిలోకి ఇంటెక్స్ ఆక్వా 3జీ ఫోన్లు
హైదరాబాద్ : ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఇంటెక్స్ రెండు ఫోన్లను విపణిలోకి విడుదల చేసింది. ఇంటెక్స్ ఆక్వా 3జీ ప్రో, ఇంటెక్స్ ఆక్వా 3జీ స్గాంగ్ పేర్లతో వాటిని మార్కెట్లోకి దింపింది. ప్రో ధర రూ. 3,666కాగా, స్గాంగ్ ధర రూ.3,333. రెండు మోడళ్లలోనూ ఒకేలా ఉన్న ఫీచర్ల వివరాలు… ఇలా..
– ఆండ్రాయిడ్ 4.4.2 కిట్క్యాట్ ఆపరేటింగ్ సిస్టం
– డ్యూయల్సిమ్, 4ఇంచుల డిస్ప్లే
– త్రీజీ కనెక్టివిటీ, వైఫై, బ్లూటూత్, యూఎస్బీ
– 2మెగాపిక్సల్ వెనుక కెమేరా, 0.3 మెగాపిక్సల్ ముందు కెమేరా