వివాహవేడుకలలో పాల్గొన్న జిల్లాజెడ్పిచైర్మన్ సరితతిరుపతయ్య*

మండలపరిధిలోని సింగవరం – 1 గ్రామానికి చెందిన మాజీ సింగల్ విండో ఛైర్మెన్ శ్రీ.నాగభూషణం కుమారుడు సాయిరాం, అనిత ల శుక్రవారం జరిగింది.                            ఈ వివాహానికి  జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు..వీరి వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇస్మాయిల్, శ్రీనాథ్ రెడ్డి, జైపాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ జయరాములు, ధరూర్ రవి,కురువ పల్లయ్య,నరసింహులు,చిట్టిబాబు, ప్రజా ప్రతినిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు..