వీఆర్ఏల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలి! బాణాల డిమాండ్

రామారెడ్డి       జులై 28     జనంసాక్షీ
వీఆర్ఏల తమ న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేర్చాలని  కోరుతూ,  ఎల్లారెడ్డి నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జీ  బాణాల లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,
వీఆర్ఎల పేస్కేల్ అమలు కొరకు నిరవదిక సమ్మె చెపట్టడం మ ఉద్యోగ భద్రత కోసం వారు చేస్తున్న దీక్షలు సఫలం కావాలన్నారు. పంటల సాగు కొరకు విద్యుత్ అంతరాయం ఏర్పాడుతుందని రైతులు బాణాల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్య ను పరిష్కరించారని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.  ఈకార్యక్రమంలో  రామరెడ్డి మండల అధ్యక్షులు గడ్డం ప్రసాద్ ,  సదశివనగర్ మండల అధ్యక్షులు నరసింహ రెడ్డి , రామరెడ్డి గ్రామ అధ్యక్షులు అంబాయి దేవిదాస్,  రాష్ట్ర ఓబీసీ మోర్ఛా కార్యవర్గ సభ్యులు గిద్ద వెంకన్న ,  జిల్లా కార్యవర్గ సభ్యులు పందుల గోపి , మాజీ అసెంబ్లీ కన్వీనర్ సురేందర్ రెడ్డి ,  కొప్పుల గంగారెడ్డి  , జిల్లా ఉపాధ్యక్షులు  ప్రభాకర్ రెడ్డి  , గ్రామ అధ్యక్షులు  జైపాల్ రెడ్డి ,  కిసాన్ మోర్ఛా  కార్యదర్శి నల్ల సత్యం ,సంకరి విట్ఠల్ , ఓబీసీ మోర్ఛా నాయకులు వడ్ల రాజేందర్ ,  బీజేవైఎం  నాయకులు రమేష్  ,   సీనియర్ కార్యకర్త నారాయణ , ఓబీసీ  మోర్ఛా జిల్లా కార్యవర్గ సభ్యులు కాల శ్రీనివాస్ , కోశాధికారి లక్ష్మీ నారాయణ గౌడ్ , కిసాన్ మోర్ఛా మండల అధ్యక్షులు గాండ్ల సాయిలు, కిసాన్ మోర్ఛా ప్రధాన కార్యదర్శి నరసింహ రెడ్డి , ఉపాల్వాయి గ్రామ అధ్యక్షులు  ఆకుల లింగం ,  ఐటీ సెల్  కన్వీనర్ రాజశేఖర్ , మండల ఉపాధ్యక్షులు స్వామి గౌడ్ ,  బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.