వీదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గలేదు : చిరంజీవి

న్యూఢీల్లీ : విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిందని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. జనవరి, ఫిబ్రవరిలో దేశంలో విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గలేదని ఢీల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వివరించారు.