వైఎస్అర్ సేవలు చిరస్మరణీయం..

– యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంఠం విజయుడు.
ఊరుకొండ, సెప్టెంబర్ 2 (జనం సాక్షి):
దివంగత ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కోసం
చేసిన సేవలు చిరస్మరణీయం అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంఠం విజయుడు అన్నారు. శుక్రవారం ఊర్కొండ మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి ఊర్కొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంఠం విజయుడు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఆయన చేసిన పథకాలు 108 సేవలు గాని ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రి మెంబర్స్, ఇంకా ఎన్నో పథకాలు అమలు చేయడం జరిగింది. తను చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేశారుa. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్చర్ల అసెంబ్లీ కార్యదర్శి కార్యదర్శి దార బంగారయ్య, యూత్ కాంగ్రెస్ యువ నాయకులు కంఠం శ్రీశైలం, అభి వర్మ, దార గోపాల్, రాధాకృష్ణ, విష్ణు, పవన్, శివ, కుమార్, అరుణ్ వర్మ, మధు, కృష్ణ, వెంకటేష్, రమేష్, శీను తదితరులు పాల్గొన్నారు