*వైకుంఠరథాన్ని ప్రారంభించిన

ఎమ్మెల్యే అబ్రహం*
అలంపూర్ జూలై24 (జనంసాక్షి)అలంపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో 10 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన వైకుంఠ రథాన్ని ఆదివారం శాసన సభ్యులుడాక్టర్.వి.యం.అబ్రహం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ వైకుంఠాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో అలంపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి.మనోరమ వెంకటేష్ ,ఆలయ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి ,మాజీ ఆలయ చైర్మెన్ నారాయణ రెడ్డి , మాజీ ఎంపీపీ సుదర్శన్ గౌడ్ ,టౌన్ అధ్యక్షుడు వెంకట్రామయ్య శే ట్టి ,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ లక్ష్మణ , కౌన్సిలర్ సరోజమ్మ ,విజయలక్ష్మి , కో ఆప్షన్ మెంబర్ నాగ లక్ష్మమ్మ , మాజీ ఆలయ చైర్మెన్ జితేందర్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.