శ్రీరామంజనేయ ఆలయంలో చోరీ

చిల్కూరు: మండల కేద్రంలోని కోదాడ హుజూర్‌నగర్‌ రహదారి పక్కన ఉన్న శ్రీరామంజనేయ స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్వక్తులు హుండీ పగుల  కొట్టి రూ,పదిహేను వేలు అపహరించినట్లు  కమిటి సభ్యులు తెలాపారు.