శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించిన టీఆర్‌ఎస్‌

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్టును పాలమూరు టీఆర్‌ఎస్‌ నేతలు ఇవాళ సందర్శించారు. సందర్శించిన వారిలో కొల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుతో సహా పలువురు నేతలు ఉన్నారు. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు పరిశీలించారు.