సంగారెడ్డి విఆర్ఏల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా;

స్వసంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికా వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన ఆజాదిక గౌరవ యాత్ర రెండో రోజు కొనసాగింది ఇందులో భాగంగా సదాశివపేట మండల కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏల సంఘ భావం తెలిపారు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్న అమలు కాకపోవడం దురదృష్టకరమన్నారు వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించి కృషి చేస్తామన్నారు.