సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డిని కలిసిన యాదవ సంఘం

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (18) జనంసాక్షి న్యూస్

భీమదేవపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన యాదవ సంఘం సభ్యులు ఆదివారం రోజు న బంజేరుపల్లి స్టేజి వద్ద మంజులక్క యువసేన కార్యలయంలో సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి ని కలిశారు.. నూతనంగా నిర్మాణమవుతున్న మల్లిఖార్జున స్వామి ఆలయానికి సహాయం కోరగా నా వంతుగా సహాయం అందిస్తాను అన్నారు.మంజులరెడ్డి  మాట్లాడుతూ ఆలయ నిర్మాణం లో నన్ను భాగ్యసౌమ్యం చేసినందుకు సంతోషంగా ఉందని,ఆలయం నిర్మాణం తొందరగా పూర్తి చేసి స్వామి వారి ప్రతిస్థాపన ఘనంగా నిర్వహించాలన్నారు..ఈ కార్యక్రమంలో,దొంగల కోరయ్య, ఆదరి రవీందర్, జక్కుల రాజు,రాధారపు ఉదయ్, దొండ శ్రీనివాస్,దొంగల వేణు,దొండ మల్లయ్య,దొండ శ్రీనివాస్, జక్కుల రాజయ్య, కుకట్ల రాజయ్య,దొండ సదానందం,జక్కుల ఓదెలు, చేపూరి రమేష్, జక్కుల ఎల్లస్వామి. జక్కుల మహేష్,గిరబోయిన అఖిల్, జక్కుల సమ్మయ్య,దొండ పోచయ్య,దొండ బిక్షపతి, యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Attachments area