సాయిని చిలకమ్మా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన గురుమూర్తి శివన్న

హసన్‌పర్తి జనంసాక్షి 7. జూన్.2022: హసన్‌పర్తి మండల కేంద్రంలో కీర్తిశేషులు సాయిని గట్టయ్య సతీమణి సాయిని చిలకమ్మా  మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థానిక 66 డివిజన్ కార్పోరేటర్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురుమూర్తి శివకుమార్ పార్ధివ దేహానికి పూలమాల వేసి  నివాళులు అర్పించి వారి  కుటుంబ సభ్యులని ఓదార్చారు. వీరి వెంట హనుమకొండ జిల్లా కార్యదర్శి గుండమీది శ్రీనివాస్ బిజెపి  కార్యకర్తలు , నాయకులు, తదితరులు ఉన్నారు.