సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

మేళ్లచెరువు
గిరిజనుల రిజర్వేషన్ 10శాతం పెంపు నిర్ణయాన్ని హర్షిస్తూ మండల కేంద్రంలో గిరిజన నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గిరిజన నాయకులు మాట్లాడుతూ గిరిజనుల చిరకాల కోరికైన 10 శాతం రిజర్వేషన్ నెరవేరబోర్చుతున్న సీఎం కేసీఆర్ త్వరలోనే జీఓ జారీ చేసి గిరిజనులకు అండగా నిలవాలన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో సేవాలాల్ బంజారా భవన్ ను ప్రారంభించడం హర్షణీయమన్నారు.ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ రవిందర్ నాయక్, మేళ్లచెరువు సర్పంచ్ పందిళ్ళపల్లి శంకర్,హే మ్లాతండా సర్పంచ్ బిక్షం నాయక్ మండల పార్టీ అధ్యక్షుడు బసవయ్య, తెరాస నాయకులు,గిరిజన నాయకులు భూక్యా శోభన్ బాబు, ఎల్ నాగేశ్వరరావు నాయక్, భూక్యా శ్రీను నాయక్, గిరిజన నాయకులు శ్రీనివాస్ నాయక్, బాబు నాయక్, హుస్సేన్ నాయక్, శంకర్ నాయక్, బోయి నాయక్,ఎల్ శంకర్ నాయక్, తిరుపతి నాయక్,రాహుల్ నాయక్ తదితరులు