సీబీఐ వలలో జోధ్‌పూర్‌ ఐటీ చీఫ్‌ కమిషనర్‌

రాజస్థాన్‌: జోధ్‌పూర్‌ ఐటీ చీఫ్‌ కమిషనర్‌ పి.కె.శర్మ సీబీఐ వలలో చిక్కారు. రూ.15లక్షలు లంచం తీసుకుంటూ పి.కె.శర్మ సీబీఐకి చిక్కారు. ఇదే కేసులో ఐటీశాఖ మాజీ అధికారి శైలేంద్ర శర్మను సీబీఐ అరెస్టు చేసింది.