సీయం సహయనిధి చెక్కు పంపిణీ

గరిడేపల్లి, సెప్టెంబర్ 14 (జనం సాక్షి): హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో బుధవారం గరిడేపల్లి మండలంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన బోమ్మ నాగమ్మ కి  52000  రూపాయల సీఎం సహాయనిధి చెక్కు అందజేయడం చేయడం జరిగిందని తెలిపారు.
 ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్  మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి ,మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్ ,గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రధాని సైదులు,  పార్టీ సీనియర్ నాయకులు షేక్ రాజ్ మహమ్మద్, మచ్చ హుస్సేన్ తదితరులు   పాల్గొన్నారు.
Attachments area