సైడ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎంపీపీ చంద్రమోహన్

 

 

 

 

కేసముద్రం సెప్టెంబర్ 3 జనం సాక్షి  /మండలంలోని  బిచ్చ నాయక్‌ తండాలో శనివారం మండల పరిషత్ నిధులతో  సైడ్ డ్రైనేజ్ కాలువ పనులను ఎంపీపీ ఓలం చంద్రమోహన్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంగమ్మ రాములు,ఎంపీటీసీ  పోరం మండల అధ్యక్షుడు సట్ల వెంకన్న,ఎంపీటీసీ బాలునాయక్,గ్రామ కార్యదర్శి నాగార్జున,కారోబర్ రవి,వెంకన్న,మంగిలాల్ ,బావ్  సింగ్,భాష,సోమ్ల,వీరన్న,రమేష్,పంతు తదితరులు పాల్గొన్నారు.