సొంతగూటికి చేరిన బిజెపి నాయకులు

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 31 : మంథని మండల బీజేపీ ఇంచార్జ్ తోట మధుకర్ ఇటీవల బీజేపీ ని వదిలి కాంగ్రెస్ పార్టీ లో చేరగా తను తీసుకున్న నిర్ణయం తప్పు అని మళ్ళీ సొంత గూటికి బీజేపీ పార్టీ లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో మంగళవారం బీజేపీ పార్టీ లో చేరారు. కొద్దీ రోజుల క్రితం బీ ఆర్ స్ పార్టీ లో చేరిన బీజేపీ సీనియర్ నాయకులు అలవేన సమ్మయ్య సైతం తిరిగి బీజేపీ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.