స్థాయీ సంఘాల ఛైర్మన్లతో మండలి ఛైర్మన్, స్పీకర్ భేటీ
హైదరాబాద్ : స్థాయీ సంఘాల ఛైర్మన్లు , ఉన్నతాధికారులతో శాసన మండలి ఛైర్మన్ చక్రపాణి, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పద్దులపై స్థాయీ సంఘాల సమీక్షకు ఈ సమావేశంలో రోడ్ మ్యాప్ను ఖరారు చేయనున్నారు.