స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న

నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు
అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్
మానవపాడు ఆగస్టు12( జనం సాక్షి )అలంపూర్ చౌరస్తాలోని ఆర్.కిషోర్ గారి కార్యాలయంలోని తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది ఈ సందర్భంగా ఆర్.కిషోర్ గారి కార్యాలయంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం జరిగింది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల ప్రధాన కార్యదర్శి ఆత్మలింగా రెడ్డి బొంకూర్ భారత్ రెడ్డి ఎర్రవల్లి ఎంపీటీసీ నీలి శ్రీనివాస్ నత్తనిల్ గారు,ఆనంద్ వెంకట్ రాములు హుస్సేన్ ,విజయ్ తదితరులు పాల్గొన్నారు.