‘స్వరాజ్ అభియాన్’ పార్టీని ప్రారంభించిన ఆప్ బహిష్కృత నేతలు

ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరించబడిన నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషన్ లు ‘స్వరాజ్ అభియాన్’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు.